Exclusive

Publication

Byline

Location

కొత్త రికార్డు సృష్టించిన బాలాపూర్‌ గణేష్‌ - రూ. 35 లక్షలు పలికిన లడ్డూ ధర

Telangana,balapur, సెప్టెంబర్ 6 -- హైదరాబాద్ నగరంలోని బాలాపూర్‌ లడ్డూ వేలం పాట ముగిసింది. గతంతో పోల్చితే ఈ సారి లడ్డూ ధర భారీగా పలికింది. రూ. 35 లక్షలకు కర్మాన్ ఘాట్ కు చెందిన లింగాల దశరథ గౌడ్‌ దక్కిం... Read More


దారులన్నీ ట్యాంక్ బండ్ వైపే..! వైభవంగా కొనసాగుతున్న ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర

Telangana, సెప్టెంబర్ 6 -- ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ శోభాయాత్ర కొనసాగుతోంది. వేలాది మంది భక్తుల మధ్య వైభవంగా ముందుకు సాగుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్‌ మార్గ్‌లో 4వ నం... Read More


'నా నిబద్ధత అందరికీ తెలిసిందే, ఆ ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా' - కవిత వ్యాఖ్యలపై హరీశ్‌రావ్ రియాక్షన్

Telangana, సెప్టెంబర్ 6 -- బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన కవిత. హరీశ్ రావ్, సంతోష్ రావులపై తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే కవిత వ్యాఖ్యలపై హరీశ్ రావ్ స్పందించారు. తన రాజకీయ ప్రస్థానం... Read More


ఆంధ్రప్రదేశ్ : వరుస మరణాలపై వీడని మిస్టరీ - తురకపాలెంలో హెల్త్ ఎమర్జెన్సీ...!

Andhrapradesh, సెప్టెంబర్ 6 -- గత రెండు నెలలుగా గుంటూరు జిల్లా తురకపాలెంలో అంతుచిక్కని వ్యాధితో సంభవిస్తున్న వరుస మరణాలు ఆందోళనను సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి ... Read More


ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో కీలక పరిణామం - ఆ ముగ్గురికి బెయిల్ మంజూరు

Andhrapradesh, సెప్టెంబర్ 6 -- మద్యం కుంభకోణం కేసులో ముగ్గురికి ఏసీబీ కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. రూ.3,200 కోట్ల కుంభకోణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మే... Read More


ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ - ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు, ఈ జిల్లాలకు హెచ్చరికలు..!

Telangana,hyderabad, సెప్టెంబర్ 6 -- వాయువ్య బంగాళాఖాతం,ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు పడనున... Read More


రైతు సమస్యలపై వైసీపీ పోరుబాట - ఈనెల 9న 'అన్నదాత పోరు'

Andhrapradesh, సెప్టెంబర్ 6 -- రైతుల సమస్యలపై వైసీపీ పోరాటానికి సిద్ధమైంది. అన్నదాతల సమస్యల విషయంలో కూటమి ప్రభుత్వ తీరు నిర్లక్ష్యంగా ఉందని ఆరోపిస్తోంది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే దిశగా అన్నదాత ప... Read More


ప్రయాణికులకు శుభవార్త...! సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ ట్రైన్ బోగీలు పెంపు, రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్

Telangana,tirupati, సెప్టెంబర్ 6 -- ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ రైల్వే బోగీల సంఖ్యను పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం 16 బోగీలతో నడ... Read More


తిరుమల శ్రీవారికి అజ్ఞాత భక్తుడి భారీ విరాళం

Andhrapradesh, సెప్టెంబర్ 6 -- తిరుమల శ్రీవారిని నిత్యం దర్శించుకునే భక్తులు కానుకలు, విరాళాలు అందజేస్తుంటారు. ఇందులో సామాన్యుల నుంచి అత్యంత ధనవంతుల వరకు ఉంటారు. ప్రముఖులు, వ్యాపారవేత్తలు, వ్యాపార సంస... Read More


ఏపీ ఐసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ 2025 - ఇవాళ్టి నుంచి వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే..?

భారతదేశం, సెప్టెంబర్ 5 -- ఏపీ ఐసెట్ - 2025 ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇవాళ్టి నుంచి వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. రిజిస్ట్రే... Read More